37.2 C
Hyderabad
April 19, 2024 14: 00 PM
Slider ముఖ్యంశాలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అచ్చెన్నాయుడు

#Achemnaidu

ఈఎస్ఐ కేసులో అరెస్టు అయి ఇటీవలె బెయిల్ పై విడుదల అయిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

కుటుంబ సమేతంగా అచ్చెన్నాయుడు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఇటీవలె ఆయన కరోనా బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇలా చాలా రోజుల తరువాత బయటకు వచ్చిన అచ్చెన్ననేడు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు.

Related posts

బీఆర్ఎస్ లో మ‌హారాష్ట్ర నుంచి భారీ చేరిక‌లు

Bhavani

సరిహద్దుల్లో భారీగా మందుగుండు సామాగ్రి పట్టివేత

Satyam NEWS

అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి విద్యార్థుల కావలెను

Satyam NEWS

Leave a Comment