వైఎస్ఆర్ టిపి ములుగు మండల కమిటీని నేడు ఎన్నుకున్నారు.
మండల అడహక్ కమిటీ కన్వీనర్ గా ఎండి చాంద్ పాషా ఎన్నికయ్యారు.
ములుగు నియోజకవర్గం ఇంచార్జ్ రామసహయం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దారవత్ దేవా నాయక్, ఇంచార్జ్ ఉమ్మడి వరంగల్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ సన్నాహక కమిటీ మెంబర్స్ బజారు శ్యామ్ ప్రసాద్, పిన్ రెడ్డి రాజి రెడ్డి, దుగ్యాల ప్రవీణ్,అన్న తిరుపతి, ఎండి అబ్బాస్, ప్రవీణ్ ,శశాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.