22.7 C
Hyderabad
February 14, 2025 01: 50 AM
Slider మహబూబ్ నగర్

ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీకి డెమోక్రసీ అవార్డు

addl sp

తెలంగాణా స్టేట్ డెమోక్రసీ అవార్డుకు ఎంపిక అయిన ప్రస్తుత ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ జోగుల చెన్నయ్యకు  నాగర్ కర్నూల్  జిల్లా ఎస్పి డాక్టర్ వై.సాయి శేఖర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

2019 సంవత్సరoలో నాగర్ కర్నూల్  జిల్లా అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహిoచిన చెన్నయ్య జిల్లా ప్రజలతో సత్ససంబంధాలు కలిగి ఉండి, తెలంగాణ రాష్ట్ర  ఎన్నికల సంఘం నిర్వహించిన గ్రామపంచాయతీ,  మండల పరిషత్,  జిల్లా పరిషత్ ఎన్నికల విధులలో ఉత్తమ ప్రతిభ  కనబరిచారు.

దాంతో రాష్ట్ర ఎన్నికల సంఘం సిఫారసు మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం “ తెలంగాణ స్టేట్ డెమోక్రసీ అవార్డు” కు ఎంపిక చేసింది. జిల్లా సిబ్బందితో కలిసి  పని చేసి మంచి పేరు తెచ్చుకున్న చెన్నయ్యను సిబ్బంది అభినందించారు. ఈ అవార్డును ఈనెల 11న గవర్నర్ తమిళసైసౌoదర రాజన్ అందిస్తారు.

Related posts

అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన సాఖిబ్ జిల్లాకు గర్వకారణం

mamatha

జుక్కల్ నియోజకవర్గంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

Satyam NEWS

నకిలీ పురుగుమందులతో రైతులకు తీరని నష్టం

Satyam NEWS

Leave a Comment