33.2 C
Hyderabad
April 26, 2024 02: 42 AM
Slider జాతీయం

ఆదిలాబాద్ పర్యాటక రంగ అభివృద్ధి పై దృష్టిసారించండి…

#minister kishanreddy

ప్రకృతి సహజ సిద్ధమైన ఆదిలాబాద్ అడవుల జిల్లా లో పర్యాటక రంగ అభివృద్ధికి దృష్టిసారించాలని పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కోరారు.

కేంద్ర క్యాబినెట్ లో పదోన్నతి ప్రమోషన్ పొందిన కిషన్ రెడ్డి గారిని గురువారం న్యూఢిల్లీలో ఎంపీ సోయం బాపురావు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. సహాయ మంత్రి నుండి క్యాబినెట్ మంత్రిగా పదవి సాధించడం పట్ల ఎంపీ హర్షం వ్యక్తం చేశారు.

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కుంటాల వచ్చారా గుండాల జలపాతాల అభివృద్ధికి ఏజెన్సీలోని జలపాతాల తోపాటు కొమరం భీమ్ జోడేఘాట్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచే అదిలాబాద్ మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందన్నారు.

అదేవిధంగా సాంస్కృతిక శాఖ తరపున ఆదివాసుల సంస్కృతి కళా రంగాలకు ఆడిటోరియంల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. త్వరలోనే జిల్లాలో పర్యటించారు సిందిగా కోరగా ఎందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని సోయం బాపురావు వివరించారు.

Related posts

ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీ ఫాక్స్

Satyam NEWS

టీటీడీ చైర్మన్‌ భూమనపై ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు

Satyam NEWS

టీడీపీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ప్ర‌చార జోరు షురూ

Satyam NEWS

Leave a Comment