27.7 C
Hyderabad
April 24, 2024 08: 15 AM
Slider ఆదిలాబాద్

కోవిడ్ టీకా తీసుకున్న ఆదిలాబాద్ ఎంపి

#AdilabadMP

ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాపూరావ్ ఇవాళ కోవిడ్ టీకా వేయించుకున్నారు. ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రి లో ఎంపి సోయం బాపు రావ్ తొలి డోసు  కోవిడ్ షీల్డ్ టీకా తీసుకున్నారు.

అనంతరం ప్రజలంతా ముందుకు వచ్చి ఈ టీకాని వేయించుకోవాలని టికా వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని సూచించారు.

ప్రధాని నరేంద్ర మోడీ పేద ధనిక అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరికీ టీకా అందించే ఉద్దేశంతో ఉచిత టీకా ని అందిస్తున్నారని ఈ విషయంలో మోది ని యావత్తు ప్రపంచమే మెచ్చుకుంటుందని ఎంపి అన్నారు.

Related posts

లండన్ కు జగన్

Bhavani

Receiving essay homework help is a wise process to minimize worry and increase your grades

Bhavani

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పథకాల్లో దేశంలోనే ముందంజ

Satyam NEWS

Leave a Comment