కర్ణాటకలోని మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బాంబు పెట్టి దొరికిపోయిన ఆదిత్యరావు విచారిస్స్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలుస్తూన్నాయి.ఇంటరాగేషన్ లో ఆటను తెలిపిన సమాచారం తో కర్ణాటక బ్యాంకులో అతని పేరిట ఉన్న ఓ లాకర్ లో బాంబులను తయారు చేసేందుకు ఉపయోగించే పదార్థాలను, సైనైడ్ ను గుర్తించారు.
ఉడుపిలోని బ్యాంకులో లాకర్ ను ఆదిత్యరావు తీసుకున్నాడని, అతన్ని మరింత లోతుగా విచారిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆదిత్యరావును ఉడుపిలో విచారిస్తున్నారు