21.7 C
Hyderabad
December 2, 2023 03: 46 AM
Slider ఆంధ్రప్రదేశ్

టిటిడి చైర్మన్ ఇంటికి వచ్చిన అఘోరాలు

Aghoras with Subbareddy

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఇంటికి ఈరోజు అఘోరాలు విచ్చేశారు. వీరంతా నేరుగా హిమాలయాల నుంచి విజయవాడలోని ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో అఘోరాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు అఘోరాల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Related posts

పౌరులందరికీ సైబరాబాద్ పోలీసు వారి విజ్ఞప్తి

Satyam NEWS

నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధులపై ప్రజలలో అవగాహన

Satyam NEWS

సుస్థిరమైన సుపరిపాలన అందిస్తున్నాం

Bhavani

Leave a Comment

error: Content is protected !!