34.2 C
Hyderabad
April 19, 2024 21: 18 PM
Slider ఆంధ్రప్రదేశ్

టిటిడి చైర్మన్ ఇంటికి వచ్చిన అఘోరాలు

Aghoras with Subbareddy

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఇంటికి ఈరోజు అఘోరాలు విచ్చేశారు. వీరంతా నేరుగా హిమాలయాల నుంచి విజయవాడలోని ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో అఘోరాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు అఘోరాల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Related posts

5రాష్ట్రలకు పూర్తి.. మరో 6 పెండింగ్

Bhavani

కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన సీపీఐ నాయకులు

Bhavani

ఎన్నారైలో ఆసుపత్రిలో ప్రమాదం: వ్యక్తి మృతి

Satyam NEWS

Leave a Comment