36 C
Hyderabad
May 13, 2025 12: 58 PM
Slider కృష్ణ

ద్విచక్రవాహనంపై వరద ప్రాంతాల్లో వ్యవసాయ మంత్రి పర్యటన

#achemnaidu

విజయవాడ చిట్టి నగర్ బుడమేరు ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువుల పంపిణీ పరిశీలించారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ముంపు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనంపై పర్యటిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ప్రతి ఇంటికి నిత్యావసర వస్తువులు, మందుల కిట్లు పంపిణీ జరిగిందా లేదా అని బాధితులను నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. ఫైర్ ఇంజన్ల ద్వారా శుభ్రతా చర్యలు, పరిసరాల పరిశుభ్రత చర్యలు ముంపు ప్రాంతాల్లో ప్రతి చోటా జరిగే విధంగా పరిశీలన సాగుతున్నది. బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులతో పాటు అవసరం మేరకు ఆహార పదార్థాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

Related posts

చలి కాలం వ్యాధులకు సంజీవిని హోమియోపతి వైద్యం

mamatha

టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

Satyam NEWS

ప్రపంచ ఓపెన్ మారథాన్ లో సత్తాచాటిన ఓరుగల్లు కుర్రాడు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!