రైతు బంధు సమితి కోఆర్డినేటర్ రాయల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రెవెన్యూ పరిధిలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంట పొలాలను వ్యవసాయ విస్తరణ అధికారి శ్రావ్య, అంజలి,అధికారి సతీష్ కుమార్ ల పరిశీలించారు.
రైతుల పంటలను పరిశీలించిన వారు రైతులు ఇచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం వ్యవసాయ విస్తరణ అధికారులు దేవరం కిరణ్ రెడ్డి, దేవరం వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి, దేవరం ప్రభాకర్ రెడ్డి, మీసాల శరత్, మీసాల కిరణ్, తదితర రైతుల పొలాలను పరిశీలించారు.