25.2 C
Hyderabad
January 21, 2025 11: 49 AM
Slider జాతీయం

కేజీవాల్ కు అఖిలేష్ మద్దతు

#akhileshyadav

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్ వాదీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి దూరంగా ఉండాలని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. బీజేపీని ఓడించే ఆప్ పార్టీకే తమ మద్దతు ఉంటుందని అఖిలేశ్ తెలిపారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రభావం చూపలేని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Related posts

డిన్నర్ పాలిటిక్స్: రాజుగారి విందుకు అంతా సిద్ధం

Satyam NEWS

కొల్లాపూర్ లో ఆ బిల్డింగ్ లకు 50లక్షల దాకా పెనాల్టీ

Satyam NEWS

ఆస్ట్రేలియాలో అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్

Satyam NEWS

Leave a Comment