25.7 C
Hyderabad
January 15, 2025 18: 37 PM
Slider సినిమా

శ్రీశైలం శివుడిని దర్శించుకున్న అక్కినేని కుటుంబం

#akkineni

నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రాన్ని తెలుగు సినీ నటుడు నాగార్జున  కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. శ్రీశైల మహా క్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున నూతన దంపతులు నాగచైతన్య, శోభిత గురువారం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అర్చకులు అధికారులు స్వాగతం పలికారు. శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.

Related posts

కార్మికుల శ్రమను గౌరవిద్దాం

Satyam NEWS

జగన్ సర్కార్ పై నిమ్మగడ్డ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు

Satyam NEWS

శ్రమించి పనిచేసే టిఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తకు తప్పక గుర్తింపు

Satyam NEWS

Leave a Comment