28.7 C
Hyderabad
April 24, 2024 04: 31 AM
Slider హైదరాబాద్

ఆలె భాస్కర్ కు గణేష్ ఉత్సవ కమిటీ సన్మానం

#BJP Amberpet

తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడుగా నియమితులైన ఆలే భాస్కర్ ను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అంబర్ పేట్ నియోజకవర్గం కమిటీ సభ్యులు సన్మానించారు. ఇప్పటికే భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి సికింద్రాబాద్ ఇన్చార్జిగా ఉన్న ఆలె భాస్కర్ పలు సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

దివంగత బీజేపీ నాయకుడు టైగర్ నరేంద్ర కుమారుడైన ఆలే భాస్కర్ పార్టీ కార్యక్రమాలలో ఎంతో చురుకుగా పాల్గొంటారు. పార్టీకి అంకిత భావంతో పని చేస్తున్న ఆలె భాస్కర్ను రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గా నియమితులు కావడం హర్షణీయమని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అంబర్ పేట నియోజకవర్గ కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Related posts

కడప జిల్లా లో ప్రశాంతంగా మునిసిపల్ ఎన్నికలు

Satyam NEWS

శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం ఏర్పాటు

Satyam NEWS

సుప్రీంకోర్టుకు ఏపి ప్రధాన న్యాయమూర్తి?

Bhavani

Leave a Comment