39.2 C
Hyderabad
March 29, 2024 14: 43 PM
Slider గుంటూరు

15న నరసరావుపేటలో గోపూజకు ఏర్పాట్లు పూర్తి

#Gopireddy

సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే గోపూజ కార్యక్రమం ఏర్పాట్లు గుంటూరు జిల్లా నరసరావుపేటలో చురుకుగా సాగుతున్నాయి.

15వ తేదీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా నరసరావుపేటకు వస్తున్నారు.

నరసరావుపేట లో ఆ రోజు గోపూజ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

స్థల పరిశీలన చేసిన అనంతరం అధికారులకు అవసరమైన సలహాలు అందచేశారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక అధికారులను ఆదేశించారు.

Related posts

మోదీ పర్యటనకు కేసీఆర్‌కు కేంద్రం ఆహ్వానం

Bhavani

మహిళతో బీజేపీ నేత అసభ్య ప్రవర్తన: వీడియో వైరల్

Satyam NEWS

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు బెయిల్ మంజూరు

Satyam NEWS

Leave a Comment