27.7 C
Hyderabad
April 18, 2024 10: 37 AM
Slider మహబూబ్ నగర్

అంధకారం లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు

#kollapurcollege

దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం  ఇవ్వనట్టు బడ్జెట్ వున్న సర్కారు ట్రెజరీ వారు కరెంట్  బిల్లులు మంజూరు  చేయకపోవడం తో విద్యుత్ శాఖ అధికారులు ఏటువంటి ముందస్తు నోటీసు లేకుండా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మొదటి, రెండవ క్వాటర్ బడ్జెట్ లో సుమారు 14,000 రూపాయల కరెంట్ బిల్లులు  సబ్మిట్ చేసినా ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది.  ఈ సమస్య ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వుంది.

Related posts

ఒక వ్యక్తి ప్రాణం తీసిన ఆర్ ఎం పి డాక్టర్

Satyam NEWS

చంద్రబాబు అక్రమాస్తుల కేసు ఈ నెల 21 కి వాయిదా

Satyam NEWS

సెప్టెంబరు 1న తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం

Satyam NEWS

Leave a Comment