31.2 C
Hyderabad
February 11, 2025 19: 48 PM
Slider తూర్పుగోదావరి

అమరావతి ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష

amaravathi 30

మూడు రాజధానులు తమకు వద్దని పొలిటికల్ JAC జిల్లా కన్వీనర్, సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు. అమలాపురం లో నేడు జరిగిన JAC సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి రాజధాని 5 కోట్ల ప్రజల హక్కు అని ఆయన అన్నారు. అమరావతి ముద్దు త్రీ రాజధానులు వద్దు అంశం పై అమలాపురం షాదీఖానా లో అఖిల పక్ష సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.సత్తిబాబు అధ్యక్షత వహించారు. దీనిలో టీడీపీ నాయకులు మాజీ మంత్రి ఆనందరావు, కాంగ్రెస్ నాయకులు కల్వకొలను తాతాజీ , సుభాసాని టీడీపీ నాయకులు మెట్ల రఘుబాబు, జనసేన నాయకురాలు నాగ మానస తదితరులు పాల్గొన్నారు.

Related posts

గొప్పవారి ఫొటోలు గోడలపై కాదు గుండెల్లో ఉండాలి

Satyam NEWS

మాస్కు వాడకంలో నిర్లక్ష్యం వద్దు.. కరోనాను ఆహ్వానించొద్దు

Sub Editor

శనీశ్వర స్వామికి తిల తైల అభిషేక పూజలు

Satyam NEWS

Leave a Comment