36.2 C
Hyderabad
April 25, 2024 20: 54 PM
Slider తూర్పుగోదావరి

అమరావతి ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష

amaravathi 30

మూడు రాజధానులు తమకు వద్దని పొలిటికల్ JAC జిల్లా కన్వీనర్, సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు. అమలాపురం లో నేడు జరిగిన JAC సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి రాజధాని 5 కోట్ల ప్రజల హక్కు అని ఆయన అన్నారు. అమరావతి ముద్దు త్రీ రాజధానులు వద్దు అంశం పై అమలాపురం షాదీఖానా లో అఖిల పక్ష సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.సత్తిబాబు అధ్యక్షత వహించారు. దీనిలో టీడీపీ నాయకులు మాజీ మంత్రి ఆనందరావు, కాంగ్రెస్ నాయకులు కల్వకొలను తాతాజీ , సుభాసాని టీడీపీ నాయకులు మెట్ల రఘుబాబు, జనసేన నాయకురాలు నాగ మానస తదితరులు పాల్గొన్నారు.

Related posts

సైరా నరసింహారెడ్డి చిత్రం రివ్యూ

Satyam NEWS

నేరాల నియంత్రణపై ద్రుష్టి పెట్టాలి

Bhavani

సూర్యలంక తీరాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

Satyam NEWS

Leave a Comment