నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ 64వ వర్దంతి ని గుంటూరు జిల్లా నరసరావుపేటలో బహుజన్ సమాజ్ పార్టీ ఘనంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షులు జంగాల కిషోర్ బూదాల బాబూరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బూదాల బాబూరావు మాట్లాడుతూ ఈ దేశానికి దిశ దశలను చూపించిన వ్యక్తి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కి అహర్నిశలు శ్రమించిన మహానీయులు డాక్టర్ అంబేద్కర్ అని అన్నారు.
బడుగు బలహీన వర్గాలకు ఎన్నో హక్కులను సాదించి పెట్టిన మహానీడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బూదాలబాబూరావు కిషోర్ రాజేష్ నాని శేషు వీరబాబు పిలిఫ్ అనీల్ పి అనీల్ గోనుగుంట్ల పెదకోటయ్య దేవసహాయం మరియదాసు ఆరోను మత్తయ్య సజీవ నానీకిషోర్ దేవరాజ్ మహేష్ నాగేస్ సురేష్ కిరణ్ చంద్రబాబు వంశీ కార్యకర్తలు పాల్గొన్నారు.