28.7 C
Hyderabad
April 20, 2024 08: 50 AM
Slider నల్గొండ

యాదాద్రీశ్వరుడి సన్నిధిలో అంబర్ పేట్ కార్పొరేటర్

#yadadri

అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ నేడు యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ తీర్థప్రసాదాలు అందజేశారు. యాదగిరిగుట్ట మండలం రఘునాధపురం టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్పొరేటర్ ని కూడా ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ దేశంలో క్రియాశీల పాత్ర పోషించాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లవంగు ఆంజనేయులు, లింగారావ్, మహేష్ ముదిరాజ్, నరేష్, భూషణం, చారి, వినయ్, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మలకు మొక్కులు తీర్చిన లేతాకుల మాధవి

Satyam NEWS

రెండు మండలాలకు రెండు నెలల నుంచి ఒకే తహసిల్దారా..!?

Satyam NEWS

పాకిస్తాన్ పత్రికలకు లడ్డూలా దొరికిన అర్నబ్ గోస్వామి కేసు

Satyam NEWS

Leave a Comment