28.2 C
Hyderabad
April 20, 2024 13: 45 PM
Slider హైదరాబాద్

ఈ సంవత్సరం కరోనా పూర్తిగా అంతరించిపోవాలి

#amberpet

జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు, అంబర్ పేట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్ నూతన సంవత్సరం సందర్భంగా కలియుగ దైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా  కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం కరోనా పూర్తిగా అంతరించిపోవాలని, ప్రజలంతా కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ భగవంతుని కోరుకున్ననని తెలిపారు. వారితో పాటు శ్రీవారిని దర్శించుకున్న వారిలో అంబర్ పేట్ డివిజన్ అధికార ప్రతినిధి మహేష్ ముదిరాజ్, యూత్ ప్రెసిడెంట్ నాగరాజు, సంతోష్ చారి ఉన్నారు. సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

భారతీయ జనతా పార్టీకి జై కొడుతున్న యువకులు

Satyam NEWS

లాక్ డౌన్ ఉన్నంతకాలం పేదలకు ఆహారం అందిస్తా

Satyam NEWS

బూస్టర్ డోసుకు స్పందన కరవు!

Satyam NEWS

Leave a Comment