కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మళ్లీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆగస్టు 31న ఆయన కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
అయితే మళ్లీ నిన్నరాత్రి అకస్మాత్తుగా శాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో ఆయనను ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు.
ప్రస్తుతం అక్కడ చికిత్స జరుగుతున్నది.