34.2 C
Hyderabad
April 23, 2024 12: 15 PM
Slider జాతీయం

టేక్ ఆక్షన్:కాల్పుల ఘటన ఫై కఠిన చర్యలు

amith sha on jamia firing action to be taken

ఢిల్లీ జామియా కాల్పుల సంఘటన దురదృష్టకరమని,ఇలాంటి సంఘటనలు కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని వారికి కఠినం గా శిక్షిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కాల్పుల నేపథ్యంలో అమిత్ షా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన కాల్పులపై పోలీసు కమిషనర్‌తో మాట్లాడానని, ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని వారికి సూచించినట్టు అమిత్ షా తెలిపారు. అలాగే “ఇలాంటి సంఘటనలను కేంద్ర ప్రభుత్వం సహించదు. దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నాము. అపరాధి తప్పించుకొనే ప్రసక్తే లేదు” అని అమిత్ షా ట్వీట్ చేశారు.

Related posts

పొత్తులకు సిద్ధం: చంద్రబాబు కీలక ప్రకటన

Satyam NEWS

17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఫిరాయింపుకు సిద్ధం

Satyam NEWS

కులపిచ్చి ఉన్నది జగన్ రెడ్డికే తప్ప టీడీపికి కాదు

Satyam NEWS

Leave a Comment