31.2 C
Hyderabad
April 19, 2024 04: 03 AM
Slider వరంగల్

పేదలకు బియ్యం పంపిణీ చేస్తున్నఅమ్మ ఫౌండేషన్

amma foundetion

జనగామ అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణి మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు బియ్యం అందజేసిన ఎఎస్ఆర్ చికెన్ సెంటర్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం జనగామ స్థానిక చౌరస్తాలో ఉన్న నిరుపేద కుటుంబాలకు, వివర్స్ కాలనీ అంబేద్కర్ నగర్ వద్దనున్న నిరుపేద కుటుంబాలకు అందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనగామ అమ్మ ఫౌండేషన్ టీం సభ్యుడు తుంగ కౌశిక్, ఎర్రం శివ, తదితరులు పాల్గొన్నారు

Related posts

వివేక హత్య కేసులో కీలక ఆధారాలు లభ్యం అయ్యాయా?

Satyam NEWS

గ్రీన్ ఈజ్ ద లైఫ్: మానవ మనుగడకు చెట్లే కీలకం

Satyam NEWS

దిశా యాప్ ను ఎంత‌మంది డౌన్ లోడ్ చేసుకున్నారో తెలుసా…!

Satyam NEWS

Leave a Comment