చిత్తూరు జిల్లా పుతలపట్టు మండలం M.బండపల్లి వద్ద హట్సన్ పాల డైరీ లో అమ్మోనియం టాంకర్ లీకైంది. ఈ ప్రమాదం లో 30మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
అందులో 5 గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కార్మికులు చికిత్స పొందుతున్నారు.
జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను సమీక్షిస్తున్నారు.