37.2 C
Hyderabad
March 28, 2024 21: 09 PM
Slider చిత్తూరు

పూతలపట్టు పాల డైరీలో అమ్మోనియా లీక్

#Ammonia Leak

చిత్తూరు జిల్లా పుతలపట్టు మండలం M.బండపల్లి వద్ద హట్సన్ పాల డైరీ లో అమ్మోనియం టాంకర్ లీకైంది. ఈ ప్రమాదం లో 30మంది  కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

అందులో 5 గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కార్మికులు చికిత్స పొందుతున్నారు.

జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

Related posts

హుజూరాబాద్ లో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా రవాణా కమిషనర్

Satyam NEWS

సంజీవరాయ స్వామి ఆలయంలో వేడుకగా మగవారి పొంగల్లు

Satyam NEWS

కేరళలో మళ్ళీ వెలుగులోకి సరికొత్త వైరస్.. నోరో వైరస్..

Sub Editor

Leave a Comment