25.2 C
Hyderabad
March 23, 2023 00: 02 AM
Slider తెలంగాణ

మొక్కలు నాటిన యాంకర్‌ అనుసూయ

pjimage (5)

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్  మొదలు పెట్టిన గ్రీన్ ఛాలెంజ్ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ను యాంకర్ అనసూయ స్వీకరించారు. ఈ మేరకు కేబీఆర్ పార్క్ ముందు జీహెచ్ఎంసీ ఏరియాలో మూడు మొక్కలు నాటారు. ఆ తర్వాత తన కొడుకుతో పాటు యాంకర్ సుమా కనకాల, నటులు అడివి శేషు, ప్రియదర్శి, డైరెక్టర్ వంశీ పైడిపల్లిని తలా మూడు మొక్కలు నాటాల్సిందిగా ఆమె కోరారు. ఈ సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్  ను మొదలుపెట్టి కీసర అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్ ను అనసూయ అభినందించారు. గ్రీన్ ఛాలెంజ్ లో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని యాంకర్ అనసూయ పిలుపునిచ్చారు.

Related posts

కామారెడ్డిలో అభివృద్ధి పనులకీ 40 కోట్లు మంజూరు

Satyam NEWS

నాడు మొక్క‌- నేడు చెట్టు: 2015 లో మామ‌డలో మొక్క‌ నాటిన సీయం కేసీఆర్

Satyam NEWS

ఈ ఫొటోలోని పాప బాగుందా? కానీ ఆ దుర్మార్గురాలికి….

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!