28.2 C
Hyderabad
December 1, 2023 17: 57 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఏపిలో మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం

YS Jagan Review Meeting_2_0

ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రంలోని ప్రతి స్కూల్ ను ఆధునీకరించాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా వచ్చే నెల 14 నుంచి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. నాడు- నేడు అని ఈ స్కూళ్ల ఆధునీకరణ కార్యక్రమానికి పేరు పెట్టారు. ప్రతి ఏడాది 1500 కోట్లు చొప్పున నాలుగేళ్లలో 6 వేల కోట్ల రూపాయలు ఈ పథకంపై ఖర్చు చేస్తారు. నేడు స్కూల్ ఎలా ఉంది.. నాలుగేళ్ల తరువాత ఎలా ఉందో ఫొటోలతో ప్రజల ముందుంచాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఈ పథకంలో అవినీతికి ఆస్కారం లేకుండా ఉండేందుకు కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పద్ధతిని అవలంబిస్తున్నారు. ప్రైవేటు కాంట్రాక్టర్ లతో కాకుండా కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పద్ధతి దేశంలోనే తొలిసారి ఈ కార్యక్రమం కోసం అమలు చేయాలని సిఎ జగన్ నిర్ణయం తీసుకున్నారు.

Related posts

ట్రాజెడీ: గుండెపోటుతో రాజధాని రైతు మృతి

Satyam NEWS

గ్రంథాలయ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలి!

Satyam NEWS

జాతీయ సమైక్యత ర్యాలీలో విద్యార్థుల అవస్థలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!