39.2 C
Hyderabad
April 25, 2024 18: 36 PM
Slider ముఖ్యంశాలు

రాజధాని మార్పు రాజ్యాంగాన్ని ధిక్కరించడమే

#AP High Court

అమరావతి నుంచి రాజధానిని మార్చడం రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనని ఇలాంటి విషయాల్లో తాము తప్పకుండా జోక్యం చేసుకుంటామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది.

రాజధాని అమరావతి తరలింపు, మూడు రాజధానుల అంశం తదితర విషయాలపై రోజువారీ విచారణ జరుపుతున్న హైకోర్టు ఈ విషయాన్ని వెల్లడించింది.

వేల కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు పరిపాలనా రాజధానిని.. విశాఖ పట్నానికి ఎలా తరలిస్తారని హైకోర్టు ప్రశ్నించింది.

దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితులు చోటుచేసుకోలేదని అందువల్ల ఇలాంటి విషయాల్లో హైకోర్టు జోక్యం చేసుకుంటుందని ధర్మాసనం ప్రకటించింది.

Related posts

గణేశ్ ఉత్సవాలకు భారీ బందోబస్తు

Satyam NEWS

సేకరించిన వరిధాన్యం బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న వైనం

Satyam NEWS

అగ్ని వీర్ మహిళా పోలీసు విభాగానికి ఎంపికైన సునీత

Satyam NEWS

Leave a Comment