30.7 C
Hyderabad
April 24, 2024 02: 33 AM
Slider వరంగల్

అనితారెడ్డిని సన్మానించిన విశ్రాంత ఉద్యోగులు

#anitareddy

30 సంవత్సరాలుగా ప్రజలకు తమ వంతుగా సేలు అందిస్తున్న అనురాగ్ హెల్పింగ్ సొసైటి ప్రెసిడెంట్, జాతీయ వినియోగదారుల  హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం సన్మానించింది.

ములుగులో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగ సంఘం బాధ్యులు దామోదర్ రెడ్డి, సారయ్య, విజయలక్ష్మి, కిష్టదాస్, తదితర నాయకులు పాల్గొన్నారు. అనాధలకు, వృద్ధులకు, దివ్యాంగులకు, మహిళలకు అనితా రెడ్డి అండగా ఉంటున్నారని, సొంత ఖర్చులతో గత 30 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. సమాజ సేవలో తన వంతు పాత్ర పోషిస్తున్న ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ను కూడా ఈ సందర్భంగా సన్మానించారు.

Related posts

టాస్క్ ఫోర్స్‌ ఎస్పీగా  చక్రవర్తి

Murali Krishna

కరోనాపై అవగాహన కల్పిస్తున్న ప్రజాప్రతినిధుల

Satyam NEWS

లక్కీ ఫెలోస్: ఏటీఎంలోరూ.100 నోట్లకు బదులు రూ.500 నోట్లు

Satyam NEWS

Leave a Comment