34.2 C
Hyderabad
April 23, 2024 12: 43 PM
Slider ముఖ్యంశాలు

పొత్తులపై త్వరలోనే ప్రకటన

#nadendla

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులపై త్వరలోనే ప్రకటన చేస్తామని జనసేన పీఏసీ  ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా బాధ్యత తీసుకోవాలని, అందుకు తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. యువతకు ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం విఫలమైందని, జాబ్ క్యాలెండర్ పేరుతో మభ్యపెడుతోందని ఆరోపించారు. వైసీపీ  కొత్తగా 5 లక్షల మంది గృహసారథులను నియమిస్తామనడం ప్రజాస్వామ్య బద్ధం కాదన్నారు.

Related posts

తుమ్మల భారీ ర్యాలీ

Murali Krishna

వైస్సార్సీపీ నాయకుల అవినీతి పెచ్చుమీరింది

Satyam NEWS

మున్నూరు కాపు సంఘం 7వ రోజు అన్నదాన కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment