39.2 C
Hyderabad
March 29, 2024 16: 17 PM
Slider ఆంధ్రప్రదేశ్

కార్యాలయాల తరలింపుపై మరో రెండు పిటీషన్లు

AP High court

అమరావతి నుంచి కార్యాలయాలు తరలింపును సవాల్ చేస్తూ హైకోర్టు లో మరో రెండు పిటిషన్లు దాఖలు అయ్యాయి. అమరావతి నుంచి కర్నూలుకి విజిలెన్స్ కమిషనర్ కార్యాలయం, కమిషనర్ ఆఫ్ ఎన్ క్వైరీస్ కార్యాలయం తరలిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో 13 జారీ చేసిన విషయం తెలిసిందే.

దీన్ని సవాల్ చేస్తూ న్యాయవాది ఇంద్రనీల్ ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. నేడు ఇదే జీవోను  సవాల్ చేస్తూ న్యాయవాదులు లక్ష్మి నారాయణ, అంబటి సుధాకర్ లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. న్యాయమూర్తి లంచ్ మోషన్ పిటిషన్లను విచారణకు అనుమతించారు.

Related posts

పోలీస్ జాగిలం మృతి

Bhavani

వెబ్ సైట్ నుంచి ఖైరతాబాద్‌ గణేషుడికి పూజలు

Satyam NEWS

ఆధార్ సేవల కోసం పోస్టాఫీసులో ప్రత్యేక కౌంటరు ఏర్పాటు

Satyam NEWS

Leave a Comment