విజయనగరం లో రోజు గడవకముందే మరో ఇల్లాలు ఆక్రందన వెలుగులో కి వచ్చింది. నగరంలో బాలాజీ మార్కెట్ వద్ద 12 ఏళ్ల పాటు గృహనిర్భందంలో ఉన్న ముగ్గురు పిల్లల తల్లి ఆవేదన చల్లారక లోపే…ఆ బాధితురాలి మరిది..భార్య…పుష్పలత..నాకు న్యాయం జరగాలంటూ కడుపు న పుట్టిన ఇద్దరు పిల్లలో చిన్న పిల్లాడు కోసమే తాను వచ్చానని చెప్పింది. కాగా 2016లో ఈ బాధితురాలు…అంశం కోర్టులో లో కేసు నలుగుతుండగానే…తాజాగా తన తోటి కోడలు బాహ్య ప్రపంచంలో కి రావడం తెలుసుకున్న… ఈ బాధితురాలు పుష్పలత… నా ఇద్దరు పిల్లలో ఒక బాబు కోసం.. వాడి పరిస్థితి.. పై అనుమానం రావడంతో నేను విజయనగరం వచ్చానని “సత్యం న్యూస్. నెట్ ” ముందు కన్నీటి పర్యంతం అయ్యింది.
previous post