కర్నూలు జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో ని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను సోమవారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ శాసనసభాపతి సీతారాం దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు
వీరికి ఆలయ ప్రధాన గోపురం వద్ద ఈవో లవన్న అర్చకులు స్వాగతం పలికారు అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు
previous post
next post