34.2 C
Hyderabad
April 19, 2024 21: 05 PM
Slider కర్నూలు

శ్రీశైలం మహా క్షేత్రంలో అసెంబ్లీ స్పీకర్

కర్నూలు జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో ని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను సోమవారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ శాసనసభాపతి సీతారాం దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు
వీరికి ఆలయ ప్రధాన గోపురం వద్ద ఈవో లవన్న అర్చకులు స్వాగతం పలికారు అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

Related posts

కమలం క్యాడర్ నెత్తిన కొత్త నేతలు

Satyam NEWS

ఏఎస్ రావు నగర్ లో కాంచీపురం మంగళగౌరి సిల్స్క్‌ ప్రారంభం

Satyam NEWS

బయటకు వచ్చిన ఆ నలుగురు

Murali Krishna

Leave a Comment