37.2 C
Hyderabad
April 19, 2024 14: 38 PM
Slider ఆంధ్రప్రదేశ్

యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టండి

212170-pulivendula

దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాద ఘటనపై అధికారులు, తూ.గో.జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను వినియోగించాలని కూడా ఆయన ఆదేశించారు. నేవీ, ఓఎన్జీసీ హెలికాప్టర్లను సహాయ చర్యల్లో వినియోగించాలని ఆయన సూచించారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా అందుబాటులో ఉన్న  మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ దుర్ఘటనను తీవ్రంగా పరిగణిస్తామని, ఘటనపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Related posts

సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు హైకోర్టు ఆదేశాలు

Satyam NEWS

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పదేళ్ల కఠిన శిక్ష

Satyam NEWS

ఉద్యమకారులు అన్యామయ్యారు బిచ్చం వేయండి

Satyam NEWS

Leave a Comment