28.2 C
Hyderabad
April 30, 2025 06: 39 AM
Slider ఆంధ్రప్రదేశ్

యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టండి

212170-pulivendula

దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాద ఘటనపై అధికారులు, తూ.గో.జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను వినియోగించాలని కూడా ఆయన ఆదేశించారు. నేవీ, ఓఎన్జీసీ హెలికాప్టర్లను సహాయ చర్యల్లో వినియోగించాలని ఆయన సూచించారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా అందుబాటులో ఉన్న  మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ దుర్ఘటనను తీవ్రంగా పరిగణిస్తామని, ఘటనపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Related posts

మంత్రి కొడాలి నానిపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ఎన్నికల కమిషనర్

Satyam NEWS

లాక్ డౌన్ సమయంలో ఏం చేయాలి?…వీరేం చేశారో చూడండి

Satyam NEWS

కువైట్, ఖతార్ లో మాస్క్ లేకపోతే మూడు నెలల జైలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!