31.2 C
Hyderabad
April 19, 2024 05: 26 AM
Slider ప్రత్యేకం

పరిమితికి మించిన అప్పులు: ఏపికి ఇక తిప్పలు

#kanakamedala

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిమితికి మించి అప్పులు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.

రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా కేంద్రం ఈ సమాధానం ఇచ్చింది.

కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి ఈ సమాధానం ఇచ్చారు. 2020-21 ఏడాదిలో రూ.4 వేల కోట్లు పరిమితికి మించి అప్పులు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

2020-21లో రూ.49,497 కోట్లు అప్పు పొందేందుకు ఏపీకి అనుమతి ఉందని ఆయన స్పష్టం చేశారు. 2020-21లో రూ.54,369.18 కోట్లు ఆర్థిక లోటు ఉన్నట్లు బడ్జెట్​లో ఏపీ ప్రభుత్వం తెలిపిందన్నారు.

Related posts

వివేకా హత్య కేసులో సీబీఐ మధ్యంతర చార్జిషీటు

Satyam NEWS

మంత్రి అల్లోలకు శుభాకాంక్షల వెల్లువ

Satyam NEWS

విజయవాడ మీదుగా వచ్చే రైళ్లు వారం రోజులు రద్దు

Satyam NEWS

Leave a Comment