36.2 C
Hyderabad
April 24, 2024 19: 32 PM
Slider ఆంధ్రప్రదేశ్

న్యూ కెప్టెన్ :ఏపీ పీసీసీకి కొత్త అధ్యక్షుడిగా సాకే

ap pcc president

ఏపీ పీసీసీకి కొత్త అధ్యక్షుడిగా సాకే శైలజానాథ్ ను నియమించారు. ఇప్పటివరకు పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన సీనియర్ నేత రఘువీరారెడ్డి స్థానంలో శైలజానాథ్ బాధ్యతలు అందుకుంటారు. ఇక, రాష్ట్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా తులసిరెడ్డి, షేక్ మస్తాన్ వలీని నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు.ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో పార్టీకి కొత్త జవసత్వాలు అందించడానికి అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది.

Related posts

కరోనా మహమ్మారితో మధుమేహ రోగులకు పెనుముప్పు

Satyam NEWS

లఖీమ్‌పూర్‌ కేసులో ఆశిష్‌ మిశ్రాకు 3రోజుల పోలీస్‌ కస్టడీ

Sub Editor

చెంచు గిరిజనుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

Satyam NEWS

Leave a Comment