27.7 C
Hyderabad
March 29, 2024 02: 30 AM
Slider కృష్ణ

వేత‌నాలు చెల్లించాల‌ని ap24x7 ఉద్యోగుల ఆందోళ‌న‌

Dharna

రెండు నెలలుగా జీతాల్లేక తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నామ‌ని AP24x7 ఉద్యోగులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగులు AP24x7 కార్యాలయం ఎదుట నిరసన చేప‌ట్టారు. పాత మూడు నెలల వేతనాలతో పాటు, ఏడాది పీఎఫ్, ఈస్ఐ బకాయిల‌ను వెంట‌నే చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. జీతాల్లేక గత కొంత కాలంగా ఇబ్బంది పడుతున్నామ‌ని కుటుంబాల‌ను కూడా పోషించుకోలేని దుర్భ‌ర స్థితిలో ఉన్నా యాజ‌మాన్యం స్పందించ‌క‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు. ఇప్ప‌టికైనా ఉద్యోగుల బాధ‌ల‌ను అర్థం చేసుకోని వెంట‌నే వారికి బ‌కాయి ఉన్న మొత్తం వేత‌నాలు అందించాల‌ని డిమాండ్ చేశారు.

Related posts

కోటీశ్వరుడైన టమాటా రైతు

Satyam NEWS

బీజేపీ విజ‌యం వారికే అంకితం!!!

Sub Editor

లాక్ డౌన్ అంటే ఏమిటి? ఏమి మూసేస్తారు?

Satyam NEWS

Leave a Comment