Slider క్రీడలు

పారా స్పోర్ట్స్ విజేత‌ల‌కు అభినందనలు

#madipalli

పారా స్పోర్ట్స్ విజేత‌ల‌కు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. న్యూఢిల్లీ వేదిక‌గా జ‌రుగుతున్న ఖేలో ఇండియా పారా గేమ్స్ సెకండ్ ఎడిష‌న్‌లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచి ఏపీ క్రీడాకారులు ప‌త‌కాలు సాధించారు. రొంగ‌లి శివ, షేక్ బాబు, వి.భ‌వానీ,అంబ‌టి స్వ‌రాజ్ పోటీల్లో ప‌త‌కాలు సాధించి ఏపీ ఖ్యాతిని పెంచారు. రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా పారా గేమ్స్‌తో పాటు Deaf, Blind స్పోర్ట్స్ ను మ‌రింత ప్రోత్సహించేందుకు శ్ర‌ద్ధ వహిస్తుంది. ఇప్పటికే రాష్ర్టంలో దివ్యాంగుల కోసం నిర్మించే స్పోర్ట్స్ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం ₹200 కేటాయించిందని మంత్రి తెలిపారు.

Related posts

డబుల్ ఇళ్లలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పెట్టండి

Satyam NEWS

ఉత్తరాంధ్ర వెనుకబాటుకు ప్రధాన కారణం మంత్రి ధర్మాన అసమర్ధత

Satyam NEWS

నెల్లూరు జిల్లాలో ముగ్గురు తాహసిల్దార్ల సస్పెన్షన్…!

mamatha

Leave a Comment

error: Content is protected !!