31.7 C
Hyderabad
April 25, 2024 00: 30 AM
Slider ఆధ్యాత్మికం

చిన్న తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆదాయం కోటిన్నర

#dwraka tirumala 1

పశ్చిమగోదావరిజిల్లా ద్వారకా తిరుమల లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీ లెక్కింపు నిర్వహించారు.

మొత్తం నగదు రూపంలో 1 కోటి 53 లక్షల 32 వేల 944 రూపాయలు వచ్చాయని ఈ ఓ సుబ్బారెడ్డి  వెల్లడించారు.

శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం 56 రోజుల హుండీ లెక్కింపులో వీటితో బాటు పలు దేశాల కరెన్సీ వచ్చినట్టు ఆయన తెలిపారు.

పాత వెయ్యి రూపాయల నోట్లు 3 పాత 500 నోట్లు 11 కూడా వచ్చాయి.  

ఈ నగదుతో బాటు భక్తుల నుండి కానుకల రూపం లో 210 గ్రాముల బంగారం, 5 కేజీల 350 గ్రాముల వెండి వచ్చాయని ఆయన తెలిపారు.

Related posts

ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయం

Satyam NEWS

శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవ్వరూ రావొద్దు

Satyam NEWS

కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ

Satyam NEWS

Leave a Comment