విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో పాటు… రైతు సమస్యలపై దేశ వ్యాప్తంగా ఈ నెల 26 నిర్వహిస్తున్న బంద్ లో పాల్గొనాలని ఏపీయూడబ్ల్యూజే విజ్ఞప్తి చేసింది.
విశాఖ లోని ఓయూలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై జరిగిన నిరసన సదస్సులో సీనియర్ జర్నలిస్ట్ లందరూ ముక్తకంఠంతో కోరారు.
ఈ సదస్సు ను ప్రభుత్వ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ ,ఐజేయూ జాతీయ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నేతలు… రామచంద్రరావు, అచ్యుతరావు, పీఎస్ఎస్వీ ప్రసాదరావు, నల్లి ధర్మారావు ఇతన సీనియర్ జర్నలిస్టులు పాల్గొని ప్రసంగించారు.