39.2 C
Hyderabad
March 29, 2024 14: 53 PM
Slider విశాఖపట్నం

26 న దేశ వ్యాప్త బంద్ లో పాల్గొందాం…!

#APUWJ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో పాటు… రైతు సమస్యలపై దేశ వ్యాప్తంగా ఈ నెల 26 నిర్వహిస్తున్న బంద్ లో పాల్గొనాలని ఏపీయూడబ్ల్యూజే విజ్ఞప్తి చేసింది.

విశాఖ లోని ఓయూలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై జరిగిన నిరసన సదస్సులో సీనియర్ జర్నలిస్ట్ లందరూ ముక్తకంఠంతో కోరారు.

ఈ సదస్సు ను ప్రభుత్వ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ ,ఐజేయూ జాతీయ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నేతలు… రామచంద్రరావు, అచ్యుతరావు, పీఎస్ఎస్వీ ప్రసాదరావు, నల్లి ధర్మారావు ఇతన సీనియర్ జర్నలిస్టులు పాల్గొని ప్రసంగించారు.

Related posts

కూకట్ పల్లి లో కాంగ్రెస్ నిరసన

Satyam NEWS

చేదుకో కోటయ్య చేదుకో అంటూ బయలుదేరిన కాకాణి ప్రభ

Satyam NEWS

నిజామాబాద్ జిల్లాలో 2 వేలకే సిటిస్కాన్

Satyam NEWS

Leave a Comment