32.7 C
Hyderabad
March 29, 2024 12: 24 PM
Slider నిజామాబాద్

ఆశా కార్యకర్తల మహాధర్నాకు ముందస్తు అరెస్టులు

aasha workers

ఆశా కార్యకర్తలు తమ డిమాండ్ల సాధన కొసం సీఐటీయూ పిలుపు మేరకు నేడు రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ హైదరాబాద్ కార్యాలయం వద్ద మహాధర్నా కు పిలుపు ఇవ్వడం తో జుక్కల్ పోలీసులు ఆశా ముఖ్య కార్యకర్తలకు ఉదయం ముందస్తు అరెస్టు చేశారు.

తమ న్యాయమైన డిమాండ్లను నెరేవేర్చలని వారు శాంతి పూర్వకంగా నిరసన తెలుపుతుంటే వారిని అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదని సీఐటీయూ డివిజన్ కన్వీనర్ సురేష్ గొండ తెలిపారు. అరెస్టు చేసిన వారిలో పుష్ప గౌడ్, గంగమణి, శ్రీదేవి, సులోచన, సురేఖ, ఇందిరా, భారతి తదితరులు ఉన్నారు.

Related posts

కేసీఆర్ గారూ.. ఎన్నారై పాలసీ ఇవ్వండి

Satyam NEWS

స్మార్ట్ పేరుతో జగన్ రెడ్డి దగా: ఏపి కాంగ్రెస్

Satyam NEWS

టెన్త్ విద్యార్ధులు మంచి ఫలితాలు సాధించేలా చూడండి

Satyam NEWS

Leave a Comment