35.2 C
Hyderabad
April 20, 2024 17: 08 PM
Slider నిజామాబాద్

తిమ్మాపూర్ తిరుపతి క్షేత్రంలో బోటింగ్ ప్రారంభించిన స్పీకర్

speaker

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని శ్రీ వెంకటేశ్వర స్వామి (తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం) పుష్కరిణిలో పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన నూతన బోట్ ను రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్యాటక శోభను తిమ్మాపూర్ తిరుపతి క్షేత్రానికి ఏర్పాటు చేయడం ఆనందం అన్నారు. కార్యక్రమంలో స్పీకర్ తోపాటు మాజీ జెడ్పీ సభ్యులు సతీష్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాంబాబు, సొసైటీ చైర్మన్ అప్పారావు, ఎంపిపి రఘు కో ఆప్షన్ సభ్యులు అరీఫ్, ఎంపిటిసి సందీప్, మార్కెట్ చైర్మన్ పెరిక శ్రీనివాస్,  గ్రామ సర్పంచ్ స్వప్న, గంగారం మండల అధ్యక్షులు అశోక్ తోపాటు తిమ్మాపూర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related posts

దైవ దర్శనానికి వెళ్లివస్తూ ప్రమాదం: ముగ్గురి మృతి

Satyam NEWS

హుజూర్ నగర్ ఉప ఎన్నికపై ఆర్టీసీ సమ్మె ప్రభావం?

Satyam NEWS

జగన్ కు అప్పాయింట్ మెంట్ ఇవ్వని మోడీ, అమిత్ షా

Satyam NEWS

Leave a Comment