39.2 C
Hyderabad
March 29, 2024 17: 11 PM
Slider తూర్పుగోదావరి

ఎట్రాషియస్: మైనర్ బాలికపై ముగ్గురి దుర్మార్గం

minor girl

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం బూసిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు యువకులు అతి కిరాతకంగా వ్యవహరించారు. ఆశ్రమ పాఠశాలలో 9తరగతి చదువుతున్న మైనర్ బాలికపై ఈ దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆశ్రమ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు రంపచోడవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై ఫోక్స్ , దిశా చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.

Related posts

పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వైపు ప్రజలు వెళ్లేలా చేయాలి

Satyam NEWS

మార్చి మూడో వారానికి విశాఖ నుంచి పాలన?

Bhavani

‘ఎఫ్3’ సెకండ్ సింగిల్ ‘వూ.. ఆ.. ఆహా’ ప్రోమో వైరల్.. క్షణాల్లో మిలియన్ వ్యూస్

Satyam NEWS

Leave a Comment