27.7 C
Hyderabad
March 29, 2024 05: 07 AM
Slider కృష్ణ

గన్నవరం టీడీపీ నాయకులపై హత్యాయత్నం కేసులు

#gannavaram

గన్నవరం లో తీవ్రంగా నష్టపోయిన తెలుగుదేశం నాయకులపైనే కేసులు పెట్టి పోలీసులు రికార్డు సృష్టించారు. హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు 60 మందికి పైగా తెలుగుదేశం నేతలు, ఇతరులు పేరిట కేసులు నమోదయ్యాయి.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి, మరో 16 మందిపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. బోడె ప్రసాద్ తో పాటు మరో 11మందిపై 353, 143, 147, 149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

గన్నవరం తెలుగుదేశం నేతలు దొంతు చిన్నా, దొంతు రాణి సహా మరో 30 మందికి పైగా తెలుగుదేశం శ్రేణులపై కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. 143, 147, 341, 333, 353, 307, 448, 143, 147, 506, 509 r/w 149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

Related posts

తిరుమలలో మరింత పెరిగిన భక్తుల రద్దీ

Bhavani

సి సి కెమెరాలు ప్రారంభించిన హుజూర్ నగర్ సిఐ

Satyam NEWS

రేషన్ కార్డు లేని వలస కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment