28.2 C
Hyderabad
April 20, 2024 13: 00 PM
Slider ఖమ్మం

ఆరేళ్ళ చిన్నారి పై అత్యాచారయత్నం

#Khammam Rural Mandal

ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన ఖమ్మం రూరల్ మండలం గోల్లపాడులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన బోయినపల్లి వీరబాబు(35) తన ఇంటి పక్కన ఉన్న ఓ చిన్నారి బజార్లో ఆడుకుంటుండగా తీసుకువెళ్లి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.

ఈ క్రమంలో చిన్నారి ప్రతిఘటించగా గాయపరిచాడు. దాంతో చిన్నారి గట్టిగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకొని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది.

Related posts

‘‘రేవంత్ రెడ్డిని నేను బహిరంగంగానే సపోర్టు చేశాను’’

Satyam NEWS

హిందీ భాష నేర్చుకోవడం ఎంతో అవసరం

Satyam NEWS

“రణస్థలి” మూవీ టీజర్ విడుదల చేసిన విక్టరీ వెంకటేష్

Satyam NEWS

Leave a Comment