39.2 C
Hyderabad
April 25, 2024 18: 21 PM
Slider కర్నూలు

వై ఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం

#ysjaganmohanreddy

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఒక వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

నాలుగో చెక్ పోస్టు వద్ద పురుగుల మందు డబ్బా ఉన్న వ్యక్తిని పోలీసులు గుర్తించడంతో ప్రమాదం తప్పింది.

కర్నూలు జిల్లా గోనుగుండ్ల మండలం అల్వాలకు చెందిన వెంకటేశ్(27)గా అతడిని గుర్తించారు.

ఆర్థిక సాయం చేయాలని సీఎంను కోరేందుకు వెంకటేష్ వచ్చాడు.

న్యాయం జరగకపోతే పురుగుల మందు తాగుతానంటూ వెంకటేశ్ అంటున్నాడు.

పోలీసులు సకాలంలో గుర్తించడంతో వెంకటేశ్ ఆలోచన అమలు కాలేదు.

చెక్ పోస్టు పోలీసు సిబ్బంది వెంకటేశ్ ను తాడేపల్లి పీఎస్ కు తరలించారు.

Related posts

ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీకి ఉగాది పురస్కారం

Satyam NEWS

గురుమూర్తికి వచ్చే మెజార్టీ ఢిల్లీ వరకు రీసౌండ్‌ వినిపించాలి

Satyam NEWS

స్వేచ్ఛాభార‌తికి మ‌రో విజ‌యం

Satyam NEWS

Leave a Comment