39.2 C
Hyderabad
April 25, 2024 15: 35 PM

Author : Murali Krishna

857 Posts - 0 Comments
Slider ఖమ్మం

జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకo

Murali Krishna
బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ అన్నారు.  స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ  ఉప ప్రధాన మంత్రి  డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్...
Slider ముఖ్యంశాలు

బి‌ఆర్‌ఎస్ తో పొత్తు లేదు

Murali Krishna
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌, బీఆర్ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదని, ఈ విషయాన్ని రాహుల్‌గాంధీ ఎప్పుడో తేల్చి చెప్పారని టీపీసీసీ చీఫ్ రేవంత్ క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్‌తో స్నేహం ధృతరాష్ట్ర కౌగిలే అని ఆయన ఎద్దేవా...
Slider ముఖ్యంశాలు

మందు బాబులకు షాక్

Murali Krishna
మందుబాబులకు పోలీసులు కీలక అప్డేట్ ఇచ్చారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 6వ తేదీన రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసి వేయనున్నట్లు తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా 6వ తేదీ...
Slider ఖమ్మం

తహశీల్దార్ సస్పెన్షన్

Murali Krishna
భూమి బదలాయింపు ఉల్లంఘిస్తూ గిరిజనేతరులకు  పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసిన అంశంపై దుమ్ముగూడెం తహశీల్దార్ కె.చంద్ర శేఖర్ రావును విధుల నుండి జిల్లా కలెక్టర్ అనుదీప్ సస్పెండ్ చేశారు.  అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న...
Slider ముఖ్యంశాలు

లీకేజీ సంఘటనలు పునరావృతం కావద్దు

Murali Krishna
రాష్ట్రంలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షలో ప్రశ్న పత్రాల లీకేజీ సంఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉంటూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి...
Slider ఖమ్మం

సర్వే లో వేగం పెంచాలి

Murali Krishna
క్షేత్ర స్థాయిలో పంట నష్టం సర్వే లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ కొణిజేర్ల మండలం పల్లిపాడు, చింతకాని మండలం నాగిలిగొండ గ్రామాల్లో పర్యటించి,...
Slider ఖమ్మం

పకడ్బందీగా పరీక్షల నిర్వహణ

Murali Krishna
పదో తరగతి పరీక్షల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ స్థానిక నిర్మల్ హృదయ్ హైస్కూల్, ఎన్.ఎస్.సి. కాలనీ ప్రభుత్వ హైస్కూల్ లలో ఏర్పాటు చేసిన పదో తరగతి...
Slider ప్రత్యేకం

శారదా శక్తి పీఠం సందర్శనకు ప్రయత్నాలు

Murali Krishna
అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శారదా శక్తి పీఠం ఐదవ శతాబ్దంలో కాశ్మీర్ లో నిర్మించారు. కాశ్మీర్ పండిట్ల ఆరాధ్యదైవం శారదా పీఠం ఆలయం ఒకప్పుడు తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలకు ధీటుగా విద్యాకేంద్రంగా భాసిల్లింది....
Slider ఖమ్మం

క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోండి

Murali Krishna
కొత్తగూడెం, ఇల్లందు మండలాల్లో సింగరేణి సంస్థ ప్రభుత్వానికి సరెండర్ చేసిన భూముల్లో ఇళ్ళు, వ్యాపార సముదాయాలు నిర్మించుకున్న ప్రజలు  క్రమబద్ధీకరణ పట్టాల కొరకు   మీ సేవా కేంద్రాలలో  దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్...
Slider ముఖ్యంశాలు

అర్థగంటకో మరణం

Murali Krishna
దేశ వ్యాప్తంగా అర్థగంటకో కుక్కకాటు మరణం సంభవిస్తున్నట్లు ఐసీఎంఆర్​(ఇండియన్ ​కౌన్సిల్​ ఆఫ్ ​మెడికల్ రీసెర్చ్) ప్రకటించింది. వీటిలో 70 శాతం వీధి కుక్కల కాటుతోనే జరుగుతున్నట్లు పేర్కొన్నది. దేశంలో ప్రస్తుతం సుమారు 2 కోట్ల...