ఏఓబి లో ఈ నెల 2 నుండి 8 వరకు పిఎల్జిఏ వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రాజవొమ్మంగి, జడ్డంగి పోలీసులు అప్రమత్తమయ్యారు. మన్యoలో హై అలెర్ట్ మొదలైంది. రాజవొమ్మంగి సీఐ ఆర్ రవికుమార్ ఆధ్వర్యంలో...
ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా కె.చక్రవర్తి బాధ్యతలు చేపట్టారు. ఏలూరు ఏఎస్పీగా ఉండగా పదోన్నతి మీద టాస్క్ ఫోర్స్ ఎస్పీగా బదిలీపై వచ్చారు. ఛార్జ్ తీసుకుని మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్...
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధికారిక పర్యటనలో భాగంగా ఈ నెల 4వ తేదీన విజయవాడకు రానున్నారు. అదే రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సన్మానానికి హాజరవుతారు. 4వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు...
దేశ రాజకీయల్లో మార్పులు రావాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. రాజకీయాల్లో క్రిమినల్ చరిత్ర ఉన్న వారి సంఖ్య పెరిగిపోతోందని, ఇది స్వచ్ఛ రాజకీయాలకు మంచిది కాదన్నారు. ప్రజా ప్రతినిధుల క్రిమినల్ కేసులపై...
ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యార్థులు ఇకపై జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించలేరు. అంతేకాదు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థినులు కూడా ఇష్టమైన జీన్స్ ధరించలేరు. ఇకపై మహిళా విద్యార్థులు చీరలు, లేదంటే చుడీదార్లు...
మహిళా శక్తి అంటే ఏంటో మళ్లీ ప్రపంచానికి చాటి చెప్పాల్సిన సమయం వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకొని రాష్ట్రంలోని మహిళలను ఎవరు పైకి తీసుకొచ్చారో.. ఎవరు మోసం చేస్తున్నారో...
ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగరంలో సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. పాదయాత్రను ప్రారంభించిన అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ...
న్యూట్రి గార్డెన్స్ ఏర్పాటుకు నీటి సౌకర్యం లేని అంగన్వాడి కేంద్రాల జాబితా అందజేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే చిన్నారులను రక్త హీనత నుండి కాపాడేందుకు...
రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పార్టీపై సాగుతున్న ప్రతికూల ప్రచారానికి పకడ్బందీగా అడ్డుకట్ట వేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం బలోపేతానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటికే...
మావోయిస్టు పిఎల్జియే వారోత్సవాలు ప్రారంభంకానున్న నేపధ్యంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వారపు సంతల్లో డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను ఏవోబీకి తరలించారు. ముందస్తుగా...