కులాల కుమ్ములాటలో ముందుండే వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు తమ సొంత కులం వారినే దారుణంగా తిడుతున్నారు. అధికారంలో ఉన్న కులం వారికి చేరువ కావాలంటే ఇంత కన్నా మార్గం...
విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి..నిష్పక్షపాతంగా పోలీసు సిబ్బంది కి అందులో హెచ్ సీలకు వారు కోరిన విధంగా నే బదిలీలు చేసారు. జిల్లాలో ఏజన్సీ ప్రాంతాల్లో మూడు ఏళ్లకు పైబడి, మైదాన ప్రాంతాల్లో ఐదు...
ఇటీవల తను బీజేపీ లో చేరుతున్నట్లు సోషల్ మిడియాలో వస్తున్న ప్రచారాన్ని జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్ తీవ్రంగా ఖండించారు. అది పూర్తిగా అవాస్తవంఅని, తనపై వస్తున్న దుష్ప్రచారాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాని ఆయన...
వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్టు వైద్యసిబ్బంది దుర్భర పరిస్థితులను అర్థం చేసుకుని నిలిపివేసిన అలవెన్స్ లను పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ బట్టు విజయవర్ధన్ బాబు కోరారు. పశ్చిమ గోదావరి...
చిత్తూరు జిల్లా నగరిలో పాడుబడిన నాగాలమ్మ దేవాలయాన్ని శాసనసభ్యురాలు ఆర్ కె రోజా పునర్ నిర్మించారు. నగరి దేశమ్మ దేవాలయంలో భాగంగా ఉన్న నాగాలమ్మ గుడిని చాలా కాలంగా పాడుబడి ఉన్నది. నాగాలమ్మను ఆరాధ్య...
మహాబుబునగర్ జిల్లాలో గల పంచవటి ఆసుపత్రిని సీజ్ చేసి, యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు కోవిడ్ రోగులతో నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన బిల్లులను తిరిగి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని బీసీ...
మాన్సాస్ ట్రస్ట్ (మహరాజా అలక్ నారాయణ ఆర్డ్స్ అండ్ సైన్స్ ట్రస్ట్ చైర్మన్ గా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు బాధ్యతలు స్వీకరించారు. ఒక్క రోజు ముందే సింహాచలం అప్సన్నను దర్శించుకున్న...
ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్కీమ్ తో చిన్ని మధ్య తరహా పరిశ్రమలకు ఏ మాత్రం మేలు కలగడం లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కరోనా లాక్ డౌన్...
సులువైన వ్యవసాయం కోసం మై ట్రాక్టర్ ఇండియా ఎల్లవేళలా రైతులకు తోడుగా ఉంటుందని ఆంధ్ర తెలంగాణ బిజినెస్ హెడ్ హరికృష్ణా రెడ్డి అన్నారు. ములుగు మండలంలోని దేవగిరిపట్నం గ్రామంలో గురువారం ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్...
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ ఉత్తంకుమార్ రెడ్డి ధర్మపత్ని, కోదాడ మాజీ శాసనసభ్యురాలు నలమాద పద్మావతి జన్మదిన సందర్భంగా గురువారం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని...