నరసాపురం టీడీపీ తెలుగు రైతు అధ్యక్షుల నియామకం
దేశాన్నికి అన్నం పెట్టే రైతులను ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ తెలుగుదేశం అధ్యక్షురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి డిమాండ్ చేశారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలోని 7...