35.2 C
Hyderabad
April 20, 2024 18: 15 PM

Author : Satyam NEWS

29079 Posts - 23 Comments
Slider పశ్చిమగోదావరి

నరసాపురం టీడీపీ తెలుగు రైతు అధ్యక్షుల నియామకం

Satyam NEWS
దేశాన్నికి అన్నం పెట్టే రైతులను ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ తెలుగుదేశం అధ్యక్షురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి డిమాండ్ చేశారు. నరసాపురం పార్లమెంట్  పరిధిలోని 7...
Slider ముఖ్యంశాలు

జగనన్న గిచ్చుడు, జగనన్న బాదుడు పథకం

Satyam NEWS
అప్పులు చేసి పన్నులు వేస్తున్న ఏపీ ప్రభుత్వం కేంద్రంపై అపవాదు వేస్తున్నదని బీజేపీ ఎంపీ జీవియల్ నరసింహరావు అన్నారు. రాష్ట్రంలో పన్నుల పెరుగుదలకు కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం...
Slider విశాఖపట్నం

విశాఖ జిల్లాలో ఎదురు కాల్పులు: ఐదుగురు మావోల మృతి?

Satyam NEWS
విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. కొయ్యూరు మండలం మంప పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ తెల్లవారుజామున గ్రేహాండ్స్‌ దళాలు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రాధమిక సమాచారం ప్రకారం ఐదుగురు మావోల మృతి చెందినట్లు...
Slider చిత్తూరు

ఏపి ప్రజలకు జగనన్న రిటర్న్ గిఫ్ట్ ఆస్తి పన్ను పెంపు

Satyam NEWS
కరోనా కష్ట కాలంలో ఒక సంవత్సరం పాటు పన్ను మినహాయింపు ఇచ్చి రాష్ట్ర ప్రజలను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ గా పన్నులు పెంచుతోదని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్...
Slider ముఖ్యంశాలు

జర్నలిస్టులపై ప్రభుత్వ అఘాయిత్యాలను అడ్డుకుంటాం

Satyam NEWS
జర్నలిస్టులపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దాడులను, జర్నలిస్టులను అణచివేసేందుకు చేస్తున్న కుట్రను సమర్ధంగా ఎదుర్కొంటామని తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అనంచిన్న వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ అన్నారు. తొలివెలుగు...
Slider కడప

మైనర్ బాలిక అనుమానాస్పద మృతి

Satyam NEWS
కడప జిల్లా బద్వేలు మండలం సి బోయనపల్లె లో మంగళవారం రాత్రి మైనర్ బాలిక అనుమానాస్పద మృతి చెందింది. ఎవరికి అనుమానం రాకుండా రాత్రికి రాత్రే బాలిక మృతదేహాన్ని బంధువులు దగ్ధం చేశారు. బద్వేలు...
Slider మహబూబ్ నగర్

ఆక్రమణదారులకు అధికారులు వత్తాసుపలికితే ఏం చేయాలి???

Satyam NEWS
ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేస్తున్నారని తెలిస్తే ఏ అధికారి అయినా ఊరుకుంటాడా? కచ్చితంగా ఊరుకోడు. అధికారం ఉంటే తానే చర్యలు తీసుకుంటాడు, లేకపోతే పై అధికారులకు ఫిర్యాదు చేస్తాడు. అంతే కదా? అయితే నారాయణపేట్...
Slider ప్రత్యేకం

పైడితల్లి అమ్మా.. సీఎం జ‌గ‌న్ కు మంచి జ్ఞానం ప్రసాదించు

Satyam NEWS
ఏపీ హైకోర్టు…సింహాచ‌లం దేవ‌స్థానం  చైర్మ‌న్ గా సంచ‌యిత నియామ‌కం చెల్లందంటూ తీర్పు ఇచ్చి..మ‌ళ్లీ కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజునే కొన‌సాగించాలంటూ సంచ‌ల‌న‌మైన తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో విజ‌య‌న‌గ‌రం జిల్లాకేంద్రంలో...
Slider వరంగల్

జర్నలిస్టుల పై జరుగుతున్న దాడులు అప్రజాస్వామికం

Satyam NEWS
అవినీతి, అక్రమాలను, దౌర్జన్యాలను ప్రేరేపిస్తూ పలుకుబడి పేరుతో అణిచివేస్తున్న వ్యక్తుల, వ్యవస్థల, అధికారుల నైజాన్ని ప్రజలకు చేరవేస్తున్న జర్నలిస్టులపై తప్పుడు కేసులు బనాయించి మానసిక, భయబ్రాంతులకు గురి చేయడం అప్రజాస్వామికమని తెలంగాణ సామాజిక రచయితల...
Slider పశ్చిమగోదావరి

ఎక్కువ పాల కోసం మల్టీ మినరల్ పిండి పదార్ధాలు వాడండి

Satyam NEWS
పశు గ్రాసంతో పాటు మల్టీ మినరల్ పిండి పదార్ధాలను కూడా పశువులకు అందించి పాడి రైతులు పాల దిగుబడిని పెంచుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ నెహ్రు...