27.7 C
Hyderabad
April 26, 2024 05: 03 AM

Author : Satyam NEWS

29093 Posts - 23 Comments
Slider విజయనగరం

అత్యవసర అవసరాలకు మాత్రమే ఈ-పాస్ కు దరఖాస్తు చెయ్యండి…!

Satyam NEWS
విజయనగరం జిల్లాలో కర్ఫ్యూ అమలయ్యే సమయంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే తప్పని సరిగా ఈ-పాస్ కావాలని జిల్లా ఎస్పీ రాజకుమారి అన్నారు. కర్ఫ్యూ సడలింపు సమయంలో ఒక ప్రాంతం నుండి...
Slider గుంటూరు

ప్రైవేట్ హాస్పటల్స్ పై ప్రభుత్వం వేధింపులు మానుకోవాలి

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ప్రైవేట్ హాస్పటల్స్ యాజమాన్యాలను విచారణ పేరుతో అనునిత్యం వేధిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆరోపించారు. కరోనా క్లిష్ట సమయంలో హాస్పటల్స్ యాజమాన్యాలను అధికారులు వేధింపులకు...
Slider ముఖ్యంశాలు

ఎట్టకేలకు కళ్లు తెరచిన తెలంగాణ సీఎం కేసీఆర్

Satyam NEWS
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మేము పూర్తి మద్దతిస్తామని ముందే చెప్పామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గుర్తు చేసారు. తెలంగాణ రాష్ట్రం తప్ప దేశం లోని అన్ని...
Slider విజయనగరం

అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో అండ‌గా కాల్ సెంట‌ర్‌

Satyam NEWS
ఆప‌త్కాలంలో అండ‌గా ఉండి, ఆదుకుంటోంది కాల్ సెంట‌ర్‌. ఈ కాల్ సెంట‌ర్‌కు ఫోన్ చేసి, ఆసుప్ర‌తుల్లో ప‌డ‌క‌లు నుంచి, ప‌రీక్ష‌లు, వాటి ఫ‌లితాలు, కోవిడ్ కు సంభంధించిన ఇత‌ర స‌మాచారాన్ని తెలుసుకోవ‌చ్చు. కోవిడ్ క‌ష్ట‌కాలంలో...
Slider ప్రత్యేకం

తెలంగాణ లో మందు బాబులకు గుడ్ న్యూస్

Satyam NEWS
ఎప్పటి లాగానే అమ్మకాలు తెలంగాణ రాష్ట్రంలో లాక్‎డౌన్​ నేపథ్యంలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. ఇక తెల్లారి లేవంగానే మద్యం దుకాణాల ఎదుట క్యూ కట్టాల్సి ఉంటుంది. లాక్​డౌన్​ కాలంలో వైన్స్‌లను ఉదయం...
Slider కరీంనగర్

వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి

Satyam NEWS
కరోనా కష్టకాలంలో రైతులందరూ కూడా మానసికంగా ఇబ్బంది పడుతున్నారని టిపిసిసి కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. అందుకోసం రైస్ మిల్లులకు సంబంధం లేకుండా కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యాన్ని అమ్ముకునే సౌకర్యాన్ని రైతులకు కల్పించి...
Slider పశ్చిమగోదావరి

తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో కరోనా మృత్యుహేల

Satyam NEWS
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రిలో గత మూడు రోజులుగా 20 మందికి పైగా మృత్యువాత కు గురయ్యారని తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇంచార్జ్ వలవల బాబ్జి తెలిపారు. వెంటిలేటర్ ఒక్కటే ఉన్నప్పటికి...
Slider విశాఖపట్నం

అకారణంగా నన్ను ఎందుకు తొలగించావు జగనన్న?

Satyam NEWS
సింహాచలం దేవస్థానం లో పాలక మండలి సభ్యురాలి పదవి నుంచి తనను ఎందుకు తొలగించారు చెప్పాలని ఒక మహిళ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ను నేరుగా ప్రశ్నిస్తున్నారు. 2020 మార్చి నెలలో సింహాచలం...
Slider ప్రత్యేకం

ఏ అధికారంతో అంబులెన్స్‌లు ఆపారు?

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. పోలీస్‌ కమిషనర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ విచారణకు హాజరయ్యారు. రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌లను నిలిపివేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఏ...
Slider పశ్చిమగోదావరి

అయ్యా కొప్పుల వెంకట్రామయ్యను కాపాడండి

Satyam NEWS
ఏ పి నుండి కోవిడ్ పేషేంట్ తెలంగాణాలో మెరుగైన ట్రీట్ మెంట్ కోసం అంబులెన్స్ లో వెళుతుండగా తెలంగాణా పోలీసులు తెలంగాణా సరిహద్దులలో ఆపివేసినట్టు సమాచారం. వివరాలలోకేళితే పశ్చిమ గోదావరిజిల్లా పెడవేగి మండలం రామసింగవరం...