31.2 C
Hyderabad
April 19, 2024 05: 22 AM

Author : Satyam NEWS

29074 Posts - 23 Comments
Slider గుంటూరు

నరసరావుపేట రోటరీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమలు

Satyam NEWS
రోటరీ క్లబ్ ఆఫ్ నరసరావుపేట ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ అఫిషియల్ విజిట్ లో భాగంగా ఆదివారం వినుకొండ రోడ్ లోని ఆర్.టి.సి.బస్టాండ్ లో తల్లులు పసిపిల్లలకు పాలు ఇచ్చు గదిని రోటరియన్ బత్తుల బాబు...
Slider గుంటూరు

సీనియర్ జర్నలిస్ట్ మారుతి ప్రసాద్ మృతి

Satyam NEWS
సీనియర్ జర్నలిస్ట్ మారుతి ప్రసాద్ (62) ఆదివారం రాత్రి అకాల మరణం చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మూడు దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్న మారుతీ ప్రసాద్ సుదీర్ఘ కాలం గుంటూరు ఆపై...
Slider జాతీయం

సొంత ఇంటికి చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్

Satyam NEWS
సూపర్‌స్టార్ రజనీకాంత్ చెన్నైలోని తన ఇంటికి క్షేమంగా చేరారు. రామోజీ ఫిలిమ్ సిటీలో షూటింగ్ తర్వాత మూడు రోజుల పాటు అక్కడే ఉన్న సితార హోటల్ లో బస చేసిన ఆయన ఆరోగ్యం క్షీణించి...
Slider ముఖ్యంశాలు

మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కోసం పోరాటం

Satyam NEWS
మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కోసం పోరాటం కొనసాగుతుందని మాదిగ జెఎసి వ్యవస్థాపకులు, రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి...
Slider కృష్ణ

Crime Report: విజయవాడలో నేరాలు తగ్గుముఖం

Satyam NEWS
గత ఏడాదితో పోల్చితే 2020లో విజయవాడలో 12శాతం కేసుల సంఖ్య తగ్గిందని విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. చోరీలకు సంబంధించి 78.77 శాతం కేసుల్లో సొత్తును రికవరీ చేసినట్లు చెప్పారు....
Slider కవి ప్రపంచం

సమశంఖం పూరిద్దాం

Satyam NEWS
ఆరుగాలం అహర్నిశలు  శ్రమిస్తూ స్వేదమును జీవ రసాయనంగా మార్చి పల్లెసీమకు పచ్చదనాల లేపనమద్ది దేశాన్ని అన్నపూర్ణగా మలిచే అన్నదాతలు జగతి ప్రగతి పథానికి భాగ్య విధాతలు చీకటి పొద్దుల్లో వెలుగులీను సూర్యులై మట్టి పరిమళాల...
Slider ముఖ్యంశాలు

దార్శనికుడు, సంస్కరణలకు ఆద్యుడు పివి నరసింహారావు

Satyam NEWS
ప్రముఖ జర్నలిస్ట్, కవి అప్పరసు కృష్ణారావు రచించిన ” విప్లవ తపస్వి పివి” పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పి.వి పరిపాలనాదక్షత, వ్యక్తిత్వాన్ని తన ప్రసంగంలో...
Slider జాతీయం

కేసుపై కేసు పెట్టి నిర్బంధించిన పోలీసులకు హైకోర్టు చీవాట్లు

Satyam NEWS
అనవసరంగా అరెస్టులు చేసి అనుమానితులపై కేసులపై కేసులు పెట్టే పోలీసు అధికారులకు చెంప పెట్టులాంటి తీర్పును బొంబాయి హైకోర్టు వెలువరించింది. ఒక కేసులో అరెస్టు చేసి వారు బెయిల్ పై బయటకు రాగానే మరో...
Slider మహబూబ్ నగర్

హిందువుల ధర్మానికి చిహ్నం అయోధ్య రామమందిరం

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా  కొల్లాపూర్ లోని వాసవీ కల్యాణ మండపం లో నేడు RSS ఖండ కార్యకర్తల విస్తృత స్థాయి యోజన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న విభాగ్ సహ...
Slider నల్గొండ

ఆందోళన చేస్తున్న రైతుల మద్దతుకు బైక్ ర్యాలీ

Satyam NEWS
కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన తెచ్చిన కార్మిక చట్టాల సవరణను రద్దు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రాజ డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా హుజుర్...