36.2 C
Hyderabad
April 24, 2024 21: 00 PM

Author : Satyam NEWS

29090 Posts - 23 Comments
Slider ముఖ్యంశాలు

సంజయ్ కి ఉరిశిక్షపై సీఐ కి అభినందనల వెల్లువ

Satyam NEWS
రాష్ట్రంలో సంచలనం రేపిన గీసుకొండ మండలం  గొర్రెకుంటలో జరిగిన తొమ్మిది హత్యలకు కారకుడైన సంజయ్ కుమార్ కి వరంగల్  న్యాయస్థానం లో ఉరి శిక్ష ఖరారు కావడంతో కేసు దర్యాప్తు చేసిన సిఐని అభినందనలు...
Slider ముఖ్యంశాలు

సిఎఫ్ఐ తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా సునీల్ రెడ్డి

Satyam NEWS
జాతీయ కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా వై. సునీల్ రెడ్డి ని  నియమించినట్లు  కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు వైభవ్ తివారి, ఉపాధ్యక్షులు సౌరబ్...
Slider హైదరాబాద్

వరద సాయంలో పక్షపాతం పై వెల్లువెత్తిన ప్రజా ఆగ్రహం

Satyam NEWS
ప్రభుత్వం ప్రకటించిన పది వేల రూపాయల ఆర్థిక సహాయం కేవలం తెరాస కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని ఆరోపిస్తూ స్థానికులు ఆందోళనకు దిగడంతో హైదరాబాద్ లోని కూకట్ పల్లి డివిజన్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి....
Slider శ్రీకాకుళం

సామాజిక బాధ్యత పాటించని వరం పాఠశాల ఉపాధ్యాయులు

Satyam NEWS
ప్రపంచమంతా ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తుంటే అందుకు విరుద్ధంగా కరోనా నిబంధనలు పాటించాల్సి ఉండగా శ్రీకాకుళం పట్టణంలోని  ఏ .వి .ఎన్. ఎం .హెచ్. ( వరం మునిసిపల్ ఉన్నత పాఠశాల) లో అలా...
Slider ముఖ్యంశాలు

కృష్ణా నదిపై హైలెవల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రులు

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలో కృష్ణ నదిపై నిర్మించిన  హైలెవెల్ బ్రిడ్జిని నేడు మంత్రులు ప్రారంభించారు. ముందుగా మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మంత్రి...
Slider ప్రత్యేకం

గొర్రెకుంట హత్యల కేసు దోషికి ఉరిశిక్ష

Satyam NEWS
రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన వరంగల్ అర్బన్ జిల్లా గొర్రెకుంట హత్య కేసులో నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ కు శిక్ష ఖరారు అయింది. తొమ్మిది మంది హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష...
Slider గుంటూరు

రైతులకు సంకెళ్లు వేసిన పోలీసుల సస్పెన్షన్

Satyam NEWS
రైతులకు సంకెళ్లు వేసిన ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. వివిధ కేసులలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 43 మందిని నరసరావుపేట సబ్ జైల్ నుండి గుంటూరు జిల్లా జైలుకు తరలించే క్రమంలో వారి చేతులకు...
Slider ముఖ్యంశాలు

విజయవంతంగా ముగిసిన అఖిలపక్ష సమావేశం

Satyam NEWS
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను కొనసాగించడంలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం నిరాటంకంగా కొనసాగింది. మొత్తం 19 పార్టీలకు అఖిల పక్ష సమావేశానికి...
Slider మహబూబ్ నగర్

నాటు సారా తయారీ బట్టీలపై ఎక్సైజ్ దాడులు

Satyam NEWS
అక్రమ సారా తయారీ బట్టీలపై నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పోలీసులు దాడి చేశారు. కొల్లాపూర్ మండలంలోని బొడబండ తండా, లచ్చూనాయక్ తండా, ముక్కిడిగూడెంలలో నేడు దాడులు జరిపినట్లు కొల్లాపూర్ ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు...
Slider సంపాదకీయం

చరిత్రలో తొలి సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ సాధించిన ఘనత ఏమిటంటే…

Satyam NEWS
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో అరుదైన రికార్డు సాధించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని బహిష్కరించిన సంఘటన ఇప్పటి వరకూ దేశంలో ఏ రాష్ట్రంలో జరిగి ఉండదు. అలాంటి...